HNK: హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో ఈరోజు రుద్రేశ్వరస్వామికి అర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. నేడు మార్గశిర మాసం ఏకాదశి తిధి, బుధవారం కావడంతో ఉదయాన్నే స్వామివారికి అభిషేకం నిర్వహించి, పూలు, పూలమాలలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహిస్తున్నారు.