WNP: ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి కనపడటం లేదా అని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ పల్లెపోగు ప్రశాంత్ ప్రశ్నించారు. కొత్తకోట పార్టీఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన ప్రగతి అని అన్నారు.