WNP: కొత్తకోట పట్టణంలోని 2025 ఫిబ్రవరి నెలలో 11, 12, 13 తేదీల్లో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గురువారం విరాళాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు ముంత చిన్న తిమ్మన్న యాదవ్, ముంత బజార్ యాదవ్, కనాపల్లె కురుమన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.