PDPL: నేత్రదానం మహా పుణ్యకార్యమని సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి భీష్మాచారి అన్నారు. గురువారం ఓదెల మండల కేంద్రానికి చెందిన నేత్రదాత బూర సదానందం సంస్మరణ సభను నిర్వహించారు. ఈసందర్భంగా నేత్ర, అవయవ, శరీర దానంపై అవగాహన కల్పించారు. అనంతరం నేత్రదాత కుటుంబ సభ్యులకు అభినందన పత్రాన్ని అందజేశారు.