BDK: శబరి స్మృతి యాత్రకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 వేల మంది గిరిజన భక్తులను తీసుకురావడానికి సోమవారం బస్సులను పంపినట్లు భద్రాచలం రామయ్య ఆలయ ఈఓ దామోదర్ తెలిపారు. శబరి స్మృతి యాత్ర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో పేర్కొన్నారు. యాత్ర సజావుగా జరిగేందుకు ఆలయ సిబ్బంది బస్సుల్లో వెళ్లినట్లు ఆయన తెలిపారు.