కామారెడ్డి పట్టణంలోని సబ్ స్టేషన్లో బుధవారం ఆయుధ పూజా చేశారు. విద్యుత్ శాఖ ఏడీఈ కిరణ్ చైతన్య మాట్లాడుతూ.. విజయదశమి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.