SRD: హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో వేలం పాటలో పాల్గొనాలని ఎక్సైజ్ సీఐ పవన్ తెలిపారు.