రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో ఆదివారం దుర్గాదేవి మండపం వద్ద కుంకుమార్చన పూజలు, అన్న ప్రసాదం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.