NGKL: తెలకపల్లి మండలం గౌరరం గ్రామానికి చెందిన గేయ రచయిత, MLC గోరేటి వెంకన్నకు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈనెల 30న హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ డాక్టరేట్ అందించనున్నారు. గోరేటి వెంకన్నకు అవార్డు రావడం వల్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.