KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’లో ప్రజల సమస్యలను ఆలకించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలతో కూడిన వినతిపత్రాలను ఎమ్మెల్యేకు సమర్పించారు.ప్రతి అర్జీని పెండింగ్ లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.