NZB: మోర్తాడ్ మండలం కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ వారు విరాళం అందించిన స్థలంలోన ఆధిపరా శక్తి పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ధ్యానం, శాకాహారం ద్వారా శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు.