MBNR: మహబూబ్నగర్ రూరల్ మండలం మణికొండ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికరెడ్డి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రజలు నాణ్యతగా కట్టుకోవాలని సూచించారు.