MNCL: రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నవంబర్ 2, 16 తేదీల్లో హైదారాబాద్లోని రానున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రోనెటరాలజీ వైద్యులు సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.