KNR: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గత మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలు ఆవిష్కరించాలని రాజకీయ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధికారికి వినతి పత్రం అందజేశారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు రాజకీయ జోక్యం ఉండడం చాలా బాధాకరమని అన్నారు.