BDK: మతిస్థిమితం లేని వ్యక్తి చెరువు కుంటలో పడి మృతి చెందిన ఘటన బూర్గంపాడులో చోటుచేసుకుంది. సారపాక మేడే కాలనీకి చెందిన ధరావత్ నంద నాయక్(40) గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక తిరుగుతుండగా రాత్రి మతిస్థిమితం సరిగా లేకపోవడం, ఫిట్స్ ఉండటం వలన ప్రమాదవశాత్తు తాళ్లగొమ్మూరు గ్రామ శివారు చెరువు కుంటలో పడి చనిపోయాడని ఎస్సై నాగభూషణం తెలిపారు.