HYD: తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ తల్లీ పేరుతో ప్రభుత్వం తీరని అపచారం చేసిందని రాజేంద్రనగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పునకు నిరసనగా డైరీఫామ్ చౌరస్తాలో మంగళవారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు.