KMM: హాస్టల్కు వెళ్లేందుకు ఇష్టం లేక ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తల్లాడ(మ)లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామానుజవరంకు చెందిన పూజిత(16)ను తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ కళాశాలలో ఇంటర్లో చేర్పించి, హాస్టల్లో ఉండేందుకు ఏర్పాటు చేశారు. హాస్టల్ వెళ్లేందుకు నిరాకరించగా తల్లిదండ్రులు మందలించగా,దాంతొ పురుగుల మందు తాగి చనిపోయింది