BDK: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా కొనుగోలు కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. తెలంగాణ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు కల్పించామన్నారు.