HNK: వర్షాల నేపథ్యంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సుష్మా అన్నారు. గురువారం పరకాల మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలోని పలు కాలనీల్లో కమిషనర్ పర్యటించి ప్రజలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు.