RR: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల అంచనా వ్యయంతో నాలాల విస్తరణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిశీలించారు. వరద ముంపు సమస్య నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, నాలాల విస్తరణ పనులతో ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభిస్తుందన్నారు.