BDK: చండ్రుగొండ మండలం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, గ్రంధాలయం చైర్మన్ పసుపులేటి వీరబాబు, పలువురు ప్రముఖులతో కలసి గ్రామపంచాయతీలలో పర్యటించారు. ప్రతి గ్రామంలో అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు.