NZB: ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, హైదరాబాద్ ధర్నాకు వెళ్లకుండా అర్ధరాత్రి మహిళలు అక్రమంగా అరెస్టు చేయడాన్ని, సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)లైన్వాడ, మన్యం చెల్క అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా వర్కర్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వ్యక్తం చేశారు.