NRPT: కార్మికులు తమకు వర్తించే చట్టాలపై అవగాహన కలిగి వుండాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట మున్సిపల్ కార్యాలయంలో న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు.