HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఆదేశాలతో 6 నుం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ తరగతులను ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎంఈవో మనోజ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి, వేసవి క్యాంప్ ఇన్ఛార్జ్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.