NZB: నేడు జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గణిత శాస్త్ర రాష్ట్ర అధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లాస్థాయి గణిత ప్రతిభా పరీక్షను, జిల్లా కేంద్రంలోని గంజిలోని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రతిభ పరీక్షకు విద్యర్థులు హాజరు కావాలి అన్నారు.