యాదాద్రి భువనగిరి జిల్లా మహాలక్ష్మి పథకం విజయోత్సవ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా పేద మహిళకు లబ్ధి చేకురిదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంజుల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయం ఛైర్మన్ అవైస్ చిస్తీ, వార్డ్ కౌన్సిలర్ మహిళలు పాల్గొన్నారు.