KNR: రెండో విడత మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 వరకు నమోదైన పోలింగ్ శాత వివరాలు ఇలా ఉన్నాయి. చిగురుమామిడి 61.61 గన్నేరువరం 61.61 మానకొండూరు 54.36 శంకరపట్నం 56.60 తిమ్మాపూర్ 52.57 నమోదైనట్టు తెలిపారు. మొత్తం 185003 ఓటర్లకు గాను 41502 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.