NLG: పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదర్శన కోసం JUN 9వ తేదీ సాయంత్రం 5గంటలకు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RM జానీరెడ్డి తెలిపారు. దీన్ని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్లే భక్తులకు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందన్నారు. వివరాలకు 9298008888ను సంప్రదించాలని సూచించారు.