ఖమ్మం: జిల్లాకు చెందిన వీఆర్వోలు బుధవారం ఖమ్మంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వీఆర్వోల రాష్ట్ర అధ్యక్షుడు గరికే పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వీఆర్ఎలను రెవిన్యూలోకి ఆప్షన్ పద్ధతిలో తీసుకుంటూ నిర్ణయించడం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు.