WGL: ఖానాపూర్ మండలంలోని కొత్తమాటు తండాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని తెలిపారు.