KMR: జుక్కల్ సెగ్మెంట్ పరిధిలోని మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతు పనుల నిమిత్తం మోటార్లు నిలిపివేయడం జరుగుతుందని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్, బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిదిలోని గ్రామాలకు బల్క్ నీటి సరఫరాలో రెండు రోజులు (ఈనెల 11,12 తేదిల్లో)అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని వారు కోరారు.