WGL: జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. ప్రధానంగా లా అండ్ ఆర్డర్తోపాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పీడీఎస్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. గతంలో రవాణాకు పాల్పడిన వారితోపాటు ప్రస్తుతం రవాణాకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని సేకరించి రేషన్ బియ్యం రవాణా కట్టడి చేశారు.