HNK: పట్టణ కేంద్రంలోని అశోక జంక్షన్ వద్ద డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ఫీజు తగ్గించాలని SSU ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా SSU నాయకుడు సాయికుమార్ మాట్లాడుతూ… KU పరిధిలో యూనివర్సిటీ ఫీజు 1300 రూపాయలు పెంచడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. విసీ స్పందించి పాత విధానము కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు.