ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ బుధవారం ఉట్నూర్లో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేస్తారు. ఉ.11.30 గం.లకు మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్లో డివిజనల్ లెవెల్ ట్రైబల్ స్పోర్ట్స్ మీట్, ఆర్చేరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.