MBNR: తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని మహబూబ్నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించదలచిన బనకచర్ల ప్రాజెక్ట్పై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చర్చించిన విషయాలను బీజేపీ ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.