MBNR: పాలమూరు యూనివర్సిటీలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరంను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజ సేవలో పాల్గొని పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విషయ పరిజ్ఞానం, సామర్ధ్యాన్ని పెంపొందించుకొని పోటీ పరీక్షల్లో నెగ్గుక రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పియు విసి, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.