TG: కొడంగల్లో తాను మూడు సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఉందని CM రేవంత్ అన్నారు. ’20 నెలల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు ఇబ్బందులు లేకుండా చూశాం. అజారుద్దీన్కు మంత్రి పదవి ఎలా ఇచ్చారని కిషన్రెడ్డి అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వొద్దో.. ఆయన చెప్పాలి. ప్రధాని మోదీ, మాజీ సీఎం KCR ఒక్కటే. ముస్లింలను BRSను మోసం చేస్తోంది’ అని పేర్కొన్నారు.