NZB: MLA ప్రశాంత్ రెడ్డి దమ్ముంటే చర్చకు రా మేము సిద్ధంగా ఉన్నామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. గురువారం వారు మాట్లాడుతూ.. ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, CMపై చేసిన ఆరోపణలు ఆయన అహంకారానికి, రాజకీయ అవివేకానికి నిదర్శనమని అన్నారు.