KNR: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 15 చివరి తేదీ అని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అలాగే ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివారలకు 7382929775ను సంప్రదించాలన్నారు.