KMR: నేడు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై సీఐటీయు ఆధ్వరంలో తలపెట్టిన చలో కమిషనరేట్ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా శుక్రవారం ఉదయం అరెస్టులు చేయడం సరైంది కాదని సురేష్ గొండ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.