ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రబాబు అన్నారు. గురువారం కనిగిరి దర్శి చెంచయ్య భవన్లో రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని కనిగిరి నియోజకవర్గ నాయకుల చేతుల మీదుగా రాష్ట్ర మహాసభల ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర మహాసభలు ప్రకాశం జిల్లాలో మొట్ట మొదటి సారిగా జరుగుతున్నాయి పేర్కొన్నారు.