MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామపంచాయతీలోని KGBVలో రూ.66.00 లక్షల వ్యయంతో అదనపు డార్మిటరీ గదుల నిర్మాణ పనులకు MLA గడ్డం వినోద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాలయంలో ఇంటర్మీడియట్ తరగతులను ప్రారంభించారు.