CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు కార్యదర్శుల బదిలీకి కౌన్సెలింగ్ జరుగుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి వార్డు వెల్పేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు.