VZM: ఎస్కోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రఘురాజు టీడీపీ ఎమ్మెల్సీ కాదని డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ స్పష్టం చేశారు. జిందాల్ భూముల విషయంలో రైతుల సమస్యలపై కలెక్టరేట్లో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గొంప స్పందించారు. రఘురాజు టీడీపీ ఎమ్మెల్సీ కాదని, ఆయన సతీమణి టీడీపీలో ఉన్నారన్నారు.