MBNR: మహబూబ్నగర్ గ్రీన్స్ , సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక, సమావేశం బుధవారం ఏర్పాటైంది. నూతన అధ్యక్షులుగా గుబ్బ అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి రాగిరి తిరుపతయ్య, కోశాధికారి వినోద్ కుమార్ 9 మంది సభ్యులును నియమించారు. ఈ సంఘానికి ఎన్నికల అధికారులుగా కుమారస్వామి, సురేష్ కుమార్ నేతృత్వం వహించారు. సంగం బలోపేతానికి కృషి చేయాలి.