ADB: హైందవ సిద్ధాంతం కోసం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అందించిన సేవలు గొప్పవని ఉట్నూర్ బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. గురువారం దీన్ దయల్ 109వ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రమేష్, నాయకులు అడ్వకేట్ భానోత్ జగన్, సిపతి లింగాగౌడ్, నాగభూషణం, తదితరులు ఉన్నారు.