KMR: బిక్కనూర్ బీ సీ బాలుర వసతి గృహంలో ఉంటూ 8వ తరగతి చదువుతున్న విద్యార్థి రినీత్ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు బీసీ వెల్ఫేర్ అధికారిని సునీత తెలిపారు. జిల్లాస్థాయిలో జరిగిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు.విద్యార్థి రినీత్ నుఉపాధ్యాయులతో పాటు వసతి గృహ సిబ్బంది అభినందించారు.