MDK: జిల్లా పొలంపల్లి వద్ద కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి, జాతర వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దున్నేవాడిదే భూమి నినాదంతో ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు.1960, డిసెంబర్ 26న మాసాయిపేటలో జరిగిన భూ పోరాటంలో పాల్గొని మెదక్ వెళుతుండగా చేగుంట సమీపంలోని పొలంపల్లి రోడ్డు వద్ద హత్యకు గురయ్యారు.