KMR: కామారెడ్డి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్రెడ్డి, కార్యదర్శి ముల్క నాగరాజు, కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. షబ్బీర్ అలీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.