మహబూబాబాద్ ప్రభుత్వ ఐటీఐలో వివిధ ట్రేడ్ కోర్సులకు అవసరమైన రా మెటీరియల్ కొనుగోలుకు సీల్డ్ కోటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. ఆసక్తి గల సంస్థలు మార్చి 6 నుంచి 12 వరకు జిల్లా కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో కోటేషన్లు సమర్పించవచ్చని, మార్చి 13న మధ్యాహ్నం 12 గంటలకు కోటేషన్లు తెరవనున్నారు.